Breaking News

ఒక సోక్రటీస్‌.. ఒక భగత్‌ సింగ్‌

భగత్‌సింగ్‌ యువజన సంఘాలు వాడవాడలా వెలసిన దేశంలో ఇప్పుడు కులం, మతం, ప్రాంతం పేరిట విద్వేషాలు రాజేసి లక్షల కోట్లు దోచుకుంటున్న అవినీతి పరులు, నేరస్తుల పేరిట యువత తోక తగిలించుకున్న మూకలు కనబడుతున్నాయి....

పెద్ద మనుషులుంటారు.. వారికి తల్లిపాలు కావాలి

.‘అయ్యా! ఏ తప్పూ చేయకపోయినా పోలీసులు నన్ను దోషిలా నిలబెట్టారు. నన్ను ఊరు విడిచి వెళ్లమంటున్నారు. కాస్త మీరు చెప్పండయ్యా! నా సమస్య తీర్చండయ్యా’ అని వేడుకుంటోంది లక్ష్మి. ‘అయ్యా.. కనికరించండయ్యా! నాకేమీ సాయం...

మేం తురకలమెట్లవుతం ?

అనేక మంది ముస్లింలను గురించిన సంబోధనలో "తురకలు" అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తుంటారు. ఈ పదంలో పరాయి జాతి భావన ఇమిడి వుందని తెలిసినా చాలా తేలిక భావంతో ప్రయోగిస్తారు. తురక అని పిలవటం...

రాజకీయాల్లో సాగుతున్న దురాచారం

అధికారం కోసం, పదవులు దక్కించుకోవడం కోసం రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న దిగజారుడు పనులు పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థకు కళంకం తెచ్చిపెడుతున్నాయి. చట్టాలను చుట్టాలుగా చేసుకొని ప్రవర్తిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉన్నది. చట్టాలు అమలు...

సెక్యూరిటీ గార్డులకు రక్షణ కరువు

నెలలతరబడి అందని జీతాలు బకాయిలు వెంటనే చెల్లించాలి టియుసిఐ డిమాండ్ అమరావతి: ఇటీవల కాలంలో ఉపాధి ఆవకాశాలు మెండుగా ఉన్న రంగం సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా గార్డుల ఉద్యోగాలు మాత్రమే. పెళ్లైనా, పెరంటమైనా, అన్ని...

మహిళలు సమాజ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న శక్తి

మహిళలు కేవలం మహిళా దినోత్సవ రోజున ఒక ప్రత్యేక సందర్భంలో ప్రస్తావించాల్సిన వారు కాదు. వారు సమాజ నిర్మాణానికి కీలకమైన శక్తి. మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు.విజ్ఞాన...

ముస్లిం స్త్రీ–చైతన్యం

పురుషాధిక్య వ్యవస్థలో అన్ని సమాజాల్లోనూ స్త్రీలు వివక్షత ఎదుర్కొంటున్నారు.కేవలం ముస్లిం స్త్రీలు మాత్రమే అణిచివేతకు గురవుతున్నారనేది దుష్ప్రచారం మాత్రమే.ముస్లిం స్త్రీల సామాజిక వెనుకబాటుతనానికి మూల కారణం అవిద్య."ధర్మం ప్రకారం పురుషునికి గల అన్ని హక్కులు...

సారం లేని వ్యవసాయ బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ 2025-2026 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో చేసిన కేటాయింపులతో వ్యవసాయ సంక్షోభం నుండి రైతాంగాన్ని ఏమాత్రం రక్షించలేవు. కౌలురైతులను కాపాడలేవు.రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూల రైతు,కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే...

11 మంది రాజకీయ ఖైదీలతో జరిగిన సంభాషణ పుస్తకావిష్కరణ.

రచయిత నీతా కోహ్లాట్కర్ రచించిన THE Feared: Conversations With 11 Political Prisoners (భయం: పదకొండు మంది రాజకీయ ఖైదీలతో జరిగిన సంభాషణ) అనే పుస్తకావిష్కరణ గురువారం ముంబైలోని ప్రెస్ క్లబ్ లో...

అశోక్ కుమార్, నర్సిరెడ్డి లను ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలిపించండి..

నిత్యం ఉపాద్యాయ విద్యారంగం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న అశోక్ కుమార్ - నర్సిరెడ్డి లను ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలిపించండి.. ఓటర్ల ఆత్మగౌరవాన్ని కాపాడండి ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల సంయుక్త ప్రకటన రాష్ట్రంలో...